Perspectives in Education (PiE) విద్యా దృక్పథాలు free study material for Telangana TET and TRT | TS TET | TS TRT 2022 | Perspectives in Education in Telugu | D.Ed Perspectives in Telugu | Vidya Drukpadhalu- Perspectives in Education | విద్యా దృక్పథాలు [ TELUGU MEDIUM ]
Welcome to Perspectives in Education
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Welcome to Perspectives in Education here you may get free study materials of Perspective in Education for TS TET and TS TRT in Telugu Medium.
కమిటీ/ కమిషన్ పేరు/కాలం /అధ్యక్షులు -లార్డ్ మెకాలే ప్రతిపాదనలు- 1835 -లార్డ్ మెకాలే -ఉడ్స్ డిస్పాచ్ -1854-చార్లెస్ ఉడ్ -హంటర్ కమిషన్ -1882 -సర్ విలియం హంటర్ (భారతీయ విద్యా కమిషన్) -విశ్వవిద్యాలయ కమిషన్ -1902 -(స్వాతంత్య్రానికి పూర్వం) లార్డ్ కర్జన్ -విశ్వవిద్యాలయ కమిషన్ -1904 – -శాండ్లర్ కమిషన్ -1917 -సర్ మైఖేల్ శాండ్లర్ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ -హార్టాగ్ కమిటీ -1919 -సర్ ఫిలిప్ హార్టాగ్ -బేసిక్ విద్య -1937 -మహాత్మా గాంధీ -ఎబట్ -ఉడ్ నివేదిక -1937 -ఎబట్- ఉడ్ -సార్టంట్ నివేదిక -1944 -సర్ జాన్ సార్జంట్ -విశ్వవిద్యాలయ కమిషన్ -1948 -సర్వేపల్లి రాధాకష్ణన్ (రాధాకృష్ణ కమిషన్) -మాధ్యమిక కమిషన్ -1952-53 -లక్ష్మణస్వామి మొదలియార్ -కొఠారి కమిషన్ -1964-66 -దౌలత్సింగ్ కొఠారి (భారతీయ విద్యా కమిషన్) -మొదటి జాతీయ విద్యావిధానం -1968 – -ఈశ్వరీబాయి పటేల్ కమిటీ -1977 -ఈశ్వరీబాయి పటేల్ -మాల్కం ఆదిశేషయ్య కమిటీ -1978 -మాల్క ఆదిశేషయ్య -నూతన జాతీయ విద్యావిధానం -1986 – -ఆచార్య రామమూర్తి కమిటీ -1990 -ఆచార్య రామమూర్తి -ఎన్ జానర్దన్రెడ్డి కమిటీ -1991-92 -ఎన్ జనార్దన్రెడ్డి -కార్యాచరణ పథకం -1992 — (పీవోఏ-1992)...
ఏకధృవ విధాన ప్రక్రియ (Unipolar process) నేడు విద్యావిధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రాచీన భారతీయ విద్యావిధానం సాంప్రదాయ విద్యావిధానానికి ప్రాధాన్యతను ఇచ్చినట్లు ముందు ప్రకరణంలో కొంత తెలుసుకున్నప్పటికినీ, రాజరిక వ్యవస్థ, గురుకుల విద్య, ఆశ్రమ విద్యావిధానం, గురు ఆశ్రమాలలో గురుసేవలు చేస్తూ అభ్యసనం కొనసాగేది. అంటే ఇచ్చట గురువు ఉపాధ్యాయుడే కేంద్రబిందువు. ఉపాధ్యాయుడు ఏమి బోధించాలనుకొనుచున్నాడో అదే విద్యార్థి అభ్యసించాల్సి వచ్చేది. స్వాతంత్ర్యం సిద్ధించేవరకు దాదాపు ఉపాధ్యాయ ప్రాతినిధ్య విద్య కొనసాగింది. దీనిలో విద్యార్థి పాత్ర స్తబ్దంగా ఉండేదని తెలుసుకున్నాం. ఉపాధ్యాయ కేంద్రిత విద్య ఏకధృవవిధాన ప్రక్రియ ఈ ప్రక్రియలలో బోధనే ముఖ్యం. ఉపాధ్యాయుడు ప్రధాన పాత్రధారుడు. విద్యార్థి బోధనకు ప్రతిస్పందిస్తాడే కాని అవగాహన చేసుకోకపోవచ్చు. విద్యార్థి తన స్వంత అభిప్రాయాలను తాను పెంచుకుంటాడు. ప్రగతిని కనుగొనుట కష్టం. ద్విధృవ విధాన ప్రక్రియ (Bipolar Process) ఉపాధ్యాయుడు విద్యార్థులను భాగస్వాములను చేయుట విద్యార్థి అవసరాలను గుర్తించుట విద్యార్థి ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి...
బౌద్ధకాలంలో విద్యావిధానం - Education in Buddhist times - Perspectives in Education "బౌద్ధ విద్యావిధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి, భారతీయ తాత్విక సిద్ధాంతమైన “మోక్షసాధన” ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది. బౌద్ధవిద్యావిధానంలో ఎలాంటి భేదాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి విద్యలో సమాన ప్రతిపత్తి కల్పించబడింది. నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల మొదలైన ప్రముఖ విద్యాసంస్థలు ఈ కాలంనాటివే. వేదవిద్యాపద్ధతిలాగ ఈ విధానంలో కూడా విద్యార్థిదశ “ప్రబృష్టి" అనే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమంతో 8 సం॥ల వయస్సులో గురువు విద్యార్ధిచేత ఈ కింది మూడు మాటలు అనిపించేవారు. "బుద్ధం శరణం గచ్ఛామి “ధర్మం శరణం గచ్ఛామి" సంఘం శరణం గచ్ఛామి" ఈ మాటలు వల్లించిన తరవాతనే విద్యార్థి సంఘంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించేవాడు.’ విహారాలు, మఠాలు' బౌద్ధకాలం నాటి విద్యా కేంద్రాలు. ఉపాధ్యాయుడు కావడానికి 10 సం॥ల పాటు సన్యాసిగా ఉండి బోధనావృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి. ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్య తండ్రీకొడుకుల మధ్య ఉండే సంబంధం ఉండేది. విజ్ఞాన సంబంధమైన, ఆధ్యాత్మి...
Comments
Post a Comment